గరుడారూఢుడై ఊరేగిన తిరుమలేశుడు

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై లక్ష్మీకాసుల మాల

Read more

కడియంకు రాజయ్యకు సయోధ్య కుదిరినట్టేనా?

స్టేషన్గన్పూర్ లో పార్టీ టికెట్ ప్రకటించిన కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించారు.

Read more

వాహ‌నం బేర‌ర్లు, మేళం సిబ్బందికి పంచెలు పంపిణీ

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో సేవ‌లందిస్తున్న వాహ‌నం బేర‌ర్లు, మేళం సిబ్బందికి శుక్ర‌వారం త‌మిళ‌నాడుకు చెందిన దాత‌ శ్రీ తంగ‌దొరై అనే భ‌క్తుడు రూ.2 ల‌క్ష‌లు విలువైన 120

Read more

గరుడ సేవ సందర్భంగా భద్రత ఏర్పాట్ల పరిశీలన

శ్రీవారి గరుడోత్సవం నేపథ్యంలో శ్రీవారి నాలుగు మాడ వీధులు, గ్యాలరీలు, ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్లు, క్యూలైన్లు ప్రాంతాల లో పర్యటించి, ఏర్పాట్లను పరిశీలించి, పోలీసులు పాటించవలసిన జాగ్రత్తలను వివరించిన

Read more

తిరుమలేశుని గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు

– గ్యాల‌రీల్లో నిరంత‌రాయంగా అన్న‌ప్ర‌సాదాలు – ఎక్కువ మందికి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు గ్యాల‌రీల రీఫిల్లింగ్ ఏర్పాట్లు – ప‌టిష్ట భ‌ద్ర‌తా ఏర్పాట్లు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు

Read more

తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలు గురువారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం

Read more

23, 24 తేదీల్లో చిత్తూరు నేతలతో నాగబాబు భేటీలు

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారు రెండు రోజులపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాల

Read more

తిరుమలలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనసేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఈవో శ్రీ

Read more

కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్‌గా మలయప్ప

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు

Read more

వ‌రంగ‌ల్‌లో రూ. 3 కోట్ల‌తో ధార్మిక భ‌వ‌న్

వ‌రంగ‌ల్ న‌గ‌రంలో రూ. 3 కోట్ల వ్య‌యంతో 1040 చ‌ద‌ర‌పు గ‌జాల‌ విస్తీర్ణంలో నాలుగు అంత‌స్తుల భ‌వ‌నాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పంచాయ‌తీ రాజ్

Read more