టీటీడీకి బ్యాటరీ వాహనం విరాళం

ఐడిబిఐ బ్యాంక్ చైర్మన్ శ్రీ రాకేష్ శర్మ గురువారం ఉద‌యం టీటీడీకి సుమారు రూ.7.67 లక్షల విలువైన 6-సీట్లు క‌లిగి బ్యాటరీతో నడిచే ఒక వాహనాన్ని విరాళంగా

Read more

25న మిక్స్‌డ్ ‌ బియ్యం ‌ టెండర్‌, వేలం

తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యంను మార్చి 25వ తేదీన టెండర్‌ మరియు వేలం వేయనున్నారు. ఇందులో

Read more

కుమారధార తీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు

– యాత్రికుల కోసం అన్నప్రసాదం మరియు తాగునీరు సౌకర్యాలు – కుమారధార తీర్థ ముక్కోటికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులు అనుమతించబడరు మార్చి 7న తిరుమల శ్రీ

Read more

తెప్ప‌పై మ‌ల‌య‌ప్ప‌స్వామివారి క‌టాక్షం

తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం సాయంత్రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు తెప్పలపై భక్తులను క‌టాక్షించారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను

Read more

లక్ష్మీనరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆదివారం సంప్రదాయబద్ధంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరుపున టీటీడీ వస్ర్తాలను సమర్పించింది. టిటిడి

Read more

తిరుమలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు…

జి ఎన్ సి టోల్గేట్ వద్ద తనిఖీలలో ఎనిమిది మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసిన తిరుమల ట్రాఫిక్ పోలీసులు… 8 మందిని తిరుమల

Read more

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

చెన్నైకి చెందిన రోహిణి ఎంటర్ ప్రైజస్ కంపెనీ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు. ఈ మేర‌కు విరాళం డిడిని కంపెనీ ప్రతినిధి తిరుపతికి చెందిన

Read more

జనసేన కార్యకర్తలకు బీమా అందజేత

ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు సంబంధించిన రూ.5 లక్షల బీమా చెక్కులను.. శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిగూడెంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ

Read more

బ్రెయిన్‌డెడ్ అయినవారి గుండెను దానం చేయండి

– డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆసుపత్రిలో నెల రోజుల్లోనే రెండు గుండెమార్పిడి శస్త్ర చికిత్సలు

Read more

tirumala: మార్చి 3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం మార్చి 3వ‌ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర

Read more